నిజామాబాద్ జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్య నిర్వహణాధికారి (డిప్యూటీ సీఈఓ)గా పనిచేస్తున్న జి. సాయన్నకు పదోన్నతి లభించింది. ఆయనను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్డీఓ)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పదోన్నతి పొందిన అనంతరం జి. సాయన్న గురువారం నాడు తన నూతన బాధ్యతలను స్వీకరించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



